తెలుగు రాష్ట్రాల్లో విరిసిన ‘పద్మ’లు వీరే

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) సందర్భంగా తాజాగా ఈ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించింది. ఇందులో ఏడుగురిని పద్మ…