తెలుగు రాష్ట్రాల్లో విరిసిన ‘పద్మ’లు వీరే

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) సందర్భంగా తాజాగా ఈ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించింది. ఇందులో ఏడుగురిని పద్మ…

‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations 2025) వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్‌, 19 మందిని…