మేం దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని షెహబాజ్ ప్రకటన

జమ్ముకశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది పర్యటకులను పాకిస్థాన్ పొట్టన పెట్టుకుందంటూ భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందంటూ బల్లగుద్ది చెబుతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంతో…

పహల్గాం ఉగ్రదాడి.. రాష్ట్రపతితో అమిత్‌ షా కీలక భేటీ.. ఏం జరుగుతోంది?

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్‌ ఇక దాయాదిపై దయ చూపడం మానేయాలని ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశంతో దౌత్య సంబంధాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ దేశ పౌరులను…