India vs Pakistan: పాక్ ఉగ్రవాదంతో 20 వేల మంది భారతీయులు చనిపోయారు!

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvathaneni Harish) పాక్ రాయబారి మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్…