Pashamailaram Explosion: రియాకర్ట్ పేలిన ఘటనలో 36 మంది మృతి.. సిగాచీ కంపెనీపై కేసు

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఉన్న సిగాచీ రసాయనిక పరిశ్రమ(Sigachi Chemical Industry)లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు(Police Case) నమోదు చేశారు. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్(Yashwant) ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యం సిగాచీపై BDL భానూర్ పోలీసులు…