రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని సతీమణికి నోటీసులు

Mana Enadu :  రేషన్‌ బియ్యం మాయం కేసులో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) భార్య జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి.  కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ తాజాగా నోటీసులు ఇచ్చారు. గోదాములో…