ప్రధాని మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం
Mana Enadu : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం రోజున మూడు దేశాల పర్యటనకు బయల్దేరారు. మొదట నైజీరియాలో పర్యటిస్తున్న ఆయన ఆ తర్వాత బ్రెజిల్.. అనంతరం గయానాలో పర్యటించనున్నారు. 17 ఏళ్లలో ప్రధాని మోదీ నైజీరియాలో పర్యటించడం…
నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరిన మోదీ
Mana Enadu : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన ప్రారంభమైంది. నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల పర్యటన కోసం మోదీ శనివారం బయల్దేరారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మొదట ఆయన నైజీరియా రాజధాని అబుజాకు (Modi…
ఈనెల 16 నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ
ManaEnadu : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు ఖండాల్లోని మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా, దక్షిణ అమెరికా…






