ఉగ్రదాడి నేపథ్యంలో.. ఎయిర్​పోర్ట్​లో మోదీ ఎమర్జెన్సీ మీటింగ్​

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో పర్యటకులపై భీకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా చేసిన దాడిలో.. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర…