Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో దేశం ఏకమైంది.. ప్రధాని మోదీ 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ తో దేశం అంతా ఏకమైందని ప్రధాని మోదీ (PM Modi) మన్ కీ బాత్ లో అన్నారు. మన్ కీ బాత్ (Mann Ki Baat) 122వ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ సైన్యం…

India-Pak War: భారత్ ఎయిర్ స్ట్రైక్స్.. షరీఫ్ సర్కార్‌పై  పాక్ ఎంపీల ఆగ్రహం

ఓవైపు భారత్ నుంచి దాడుల భయంతో పాకిస్థాన్(Pakistan) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు స్వదేశంలోనూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అటు ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI కార్యకర్తల నిరసనలు ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.…

100 మంది ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది: Rajnath Singh

‘ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)’లో 100 మంది ఉగ్రవాదులు(Terrorists) హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈరోజు ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ(All-party meeting) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన వివరాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Defense Minister Rajnath…