దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు వీరే

దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ (Delhi Assembly Polls 2025) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.  మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. …