భారత్‌ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది.. మన్మోహన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Mana Enadu : ఆర్థిక సంస్కర్త, అపర మేధావి, మితభాషి,  మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.  గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్‌ అత్యవసరం విభాగంలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన…