Road Accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

రాజస్థాన్‌(Rajasthan)లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 11 మంది భక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో 7 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఖాటు శ్యామ్ ఆలయం(Khatu Shyam Temple)లో దర్శనం…

విషాదం.. 270 కేజీల బరువు ఎత్తే క్రమంలో వెయిట్‌లిఫ్టర్ మృతి

క్రీడాకారులు ఎవరైనా సరే దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఉవ్విళూరుతుంటారు. అందుకోసం కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లకు ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా అవకాశాలు లభించవు. మరికొందరికి అదృష్టం కొద్దీ అవకాశాలనే వారిని వెతుక్కుంటూ వస్తుంటాయి.…