Reactor Explosion: రియాక్టర్ పేలిన ఘటన.. 37కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా పాశమైలారం(Pashamailaram)లో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరింది. మరో 35 మందికిపైగా గాయపడ్డట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అటు మృతుల…