రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాలున్న వారికి ‘రైతు భరోసా’ నగదు
తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం (Rythu Bharosa Scheme) అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఒక ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది.…
KCR పాలనలోనే తెలంగాణ ఎక్కువగా నష్టపోయింది: CM Revanth
తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో నల్గొండ పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఇవాళ ఆయన నల్లొండ జిల్లా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్ కాలేజీకి…







