Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్

తెలంగాణ రైతుల(Telangana Farmers)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా(Rythu Bharosa) నిధులను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. ఈ…