India vs Pak: ఆ నీటితే ఆపితే భారతీయుల ఊపిరి ఆపేస్తాం.. పాక్ సైనికాధికారి
ఇండియా, పాకిస్థాన్ మధ్య పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వైపులా మిస్సైళ్ల దాడులతో రణరంగాన్ని తలపించింది. పహల్గాం దాడి అనంతరం సింధు నది (Indus River) జలాలను భారత్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడ…
Shehbaz Sharif: భారత్ దాడులకు ఎలా బదులివ్వాలో మాకు తెలుసు: పాక్ ప్రధాని
పహల్గాం దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pakistan PM Shehbaz Sharif) తొలిసారి స్పందించారు. గత రాత్రి తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన..…








