SLBC టన్నెల్ ప్రమాదం.. ఆ ఏడురురి ఆచూకీ ఇక దొరకనట్టేనా?

శ్రీశైలం ఎడమగట్టు SLBC టన్నెల్ ప్రమాదం(Tunnel Accident) జరిగి నేటికి 28 రోజులు గడిచిపోయాయి. కానీ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిలో ఇప్పటికి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. ఇంకా ఏడుగురు కార్మికుల(Workers) కోసం ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటికీ వారి…