Telangana Assembly: మన్మోహన్‌ సింగ్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలి: అసెంబ్లీ తీర్మానం

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతి దేశానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభ ప్రారంభం కాగానే సభ్యులంతా జాతీయగీతం ఆలపించారు.…