16 ఏళ్లకు భారత్‌కు తహవ్వుర్‌ రాణా.. హై అలర్ట్ లో ఢిల్లీ

26/11 ముంబయి ఉగ్రదాడి (26/11 Mumbai terror attacks) కి సూత్రధారి తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎట్టకేలకు భారత్ చేతికి చిక్కాడు. ముంబయి దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబరులో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్​బీఐ చేతికి చిక్కి…