Team India: ఇంగ్లండ్‌కు చేరుకున్న భారత జట్టు.. ఈనెల 20 నుంచి తొలి టెస్ట్

యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు(Team India) ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌(England)కు చేరుకుంది. ఈ సిరీస్ జూన్ 20, 2025 నుంచి లీడ్స్‌లోని హెడ్డింగ్లీ వేదికగా ప్రారంభం కానుంది. ఇరుజట్లకు ICC…