Group-1 Exam: గ్రూప్‌-1పై కొనసాగుతోన్న రగడ.. అసలు G.O. 29 వివాదమేంటి?

Mana Enadu: ప్రస్తుతం తెలంగాణలో గ్రూప్-1 ఎగ్జామ్‌పై రగడ కొనసాగుతోంది. సోమవారం (OCT 21) నుంచి జరగనున్న మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, G.O. 29ని రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే HYDలోని అశోక్‌ నగర్‌లో…