Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి(Tirumala Srivari Darshan) వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక ఇవాళ (ఆగస్టు 6) శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులకు…

TTD Board : టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు

Mana Enadu : తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. టీటీడీ ఛైర్మన్‌(TTD Chairman)గా టీవీ5 ఛానల్‌ అధినేత బీఆర్‌ నాయుడిని నియమిస్తూ.. 24 మందితో ధర్మకర్తల మండలిని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. సభ్యులుగా ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు…