దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. నేడు హైకోర్టు తీర్పు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు(Dilsukhnagar Bomb Blasts Case)లో మంగళవారం (ఏప్రిల్ 8) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్ సహా దాని సమీపంలోని మిర్చిపాయింట్‌ వద్ద జరిగిన…