Haridwar Temple Stampede: హరిద్వార్‌లో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌(Haridwar temple)లో ఆదివారం (జులై 27) మానస దేవి ఆలయంలో ఘోర తొక్కిసలాట(stampede) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, దాదాపు 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఉదయం 9:30 గంటల సమయంలో…