Sanjay Dutt: సంజయ్​ దత్​ చెప్పి ఉంటే ముంబై పేలుళ్లు జరిగేవి కాదు: ఉజ్వల్​ నికమ్​

ఆర్థిక రాజధాని ముంబైలో అప్పట్లో జరిగిన పేలుళ్లు (Mumbai Blasts) దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనలో 267 మంది మృతిచెందారు. ఈ పేలుళ్ల కేసును ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ (Ujjwal Nikam) వాదించారు. నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్…