Yusuf Pathan: బీసీసీఐ నిర్ణయంపై యూసుప్ పఠాన్ హర్షం

2025 ఛాంపియన్ ట్రోపీ (Champions Trophy) పాకిస్థాన్ లో జరగుతుండగా.. దీనికి భారత క్రికెటర్లను పంపించేది లేదని బీసీసీఐ (BCCI)తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాగా హైబ్రిడ్ మోడల్ లో ఆడేందుకు అంగీకరించింది.…