Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త
హైదరాబాద్లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి
తెలంగాణలోని యాదాద్రి జిల్లా(Yadadri District) చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కార్పియో కారు అదుపుతప్పి లారీ(Lorry)ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరూ ఏపీ(Andhra pradesh)కి…
Kalthi Kallu Incident: కల్తీ కల్లు ఘటన.. 44కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్(Hyderabad)లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు(Kalthi Kallu) తాగి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరగా, ఇప్పటివరకు ఆరుగురు మృతి(Six Died) చెందినట్లు తెలుస్తోంది. మృతులు స్వరూప (56), తులసిరామ్ (47), బొజ్జయ్య (55),…
Sigachi industry: రియాక్టర్ పేలిన ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం(Pashamaiaram)లోని సిగాచీ పరిశ్రమ(Sigachi industry)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident)లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య నేటికి (జులై 4) 39కి చేరింది. పటాన్చెరులోని ధ్రువ ఆస్పత్రి(Dhruva Hospital)లో…
Pashamailaram Explosion: రియాకర్ట్ పేలిన ఘటనలో 36 మంది మృతి.. సిగాచీ కంపెనీపై కేసు
సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఉన్న సిగాచీ రసాయనిక పరిశ్రమ(Sigachi Chemical Industry)లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు(Police Case) నమోదు చేశారు. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్(Yashwant) ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యం సిగాచీపై BDL భానూర్ పోలీసులు…
Reactor Explosion: రియాక్టర్ పేలిన ఘటన.. 37కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారం(Pashamailaram)లో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరింది. మరో 35 మందికిపైగా గాయపడ్డట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అటు మృతుల…
వేములవాడ రాజన్న ఆలయ కోడెల మృత్యుఘోష!
వేములవాడ రాజన్న గోశాలలో (Goshala) కోడెలు వరుసగా చనిపోతూనే ఉన్నాయి. శుక్రవారం అనారోగ్యంతో 8 కోడెలు చనిపోగా.. శనివారం 5 కోడెలు మృతి చెందాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టింపులేమి తనంతో కోడెలు చనిపోతున్నాయి. సరైన ఆవాసం, మేత ఉండటం లేదు.…
Fire Accidents: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. ఒక్కరోజే రెండు అగ్నిప్రమాదాలు
హైదరాబాద్(Hyderabad)లో ఇవాళ (మే 18) తీవ్ర విషాదం నెలకొంది. మహానగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు(Fire Accidents) కలకలం రేపాయి. ఇవాళ ఉదయం చార్మినార్ సమీపంలో గుల్జార్హౌస్(Gulzar House)లో జరిగిన ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. పలువురు…
Fire Accident: బస్లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
విజయవాడ(Vijayawada)లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో గురువారం సాయంత్రం ఆగి ఉన్న ఓ ప్రైవేట్ బస్సు(Private Bus)లో అకస్మాత్తుగా మంటలు(Fire) చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఏవీఆర్ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సులో ప్రమాద సమయంలో ప్రయాణికులు(Passengers) గానీ, సిబ్బంది…
BREAKING: మేడ్చల్ కలెక్టరేట్కు బాంబు బెదిరింపులు!
బాంబు బెదిరింపు(Bomb Threats) వార్త మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కలకలం రేపింది. ఈ మేరకు గురువారం (ఏప్రిల్ 3) మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్(Medchal Collectorate)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్లో బాంబు పెట్టినట్లు ఏవోకు ఈ-మెయిల్ ద్వారా ఈ…