‘వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఎందుకు?’

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన(Tirupati Stampede)లో ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తిరుపతి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న…