Air India plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: AAIB

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన(Air India plane Crash Incident)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన నివేదిక(Report)పై విభిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏఏఐబీ స్పందించింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై…

Bridge Collapses: గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలో 10కి చేరిన మృతులు

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్‌ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్‌ వంతెన (Gambhira bridge) బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Bridge Collapses). ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న నాలుగు…

Air India plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతదేహాల గుర్తింపు పూర్తి!

ఈ నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmadabad)లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Air India plane crash) విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతులు, DNA పరీక్షలు, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ గురించి తాజాగా అహ్మదాబాద్‌ సివిల్‌ హాస్పిటల్‌(Ahmedabad Civil Hospital) కీలక ప్రకటన…

Air India Plane Accident: విమాన ప్రమాదంపై గుజరాత్ సర్కార్ కీలక ప్రకటన

అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం(Air India flight accident)పై గుజరాత్ ప్రభుత్వం(Gujarat Govt) కీలక ప్రకటన చేసింది. మరణంలో మరణించిన వారి సంఖ్య 275కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ(Health Department) ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు…

Air India Plane Crash: విమాన ప్రమాదంపై తొలిసారి స్పందించిన టాటాసన్స్ ఛైర్మన్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Airindia Plane Crash) విషయం తెలిసిందే. ఈ పెను విషాదంలో మొత్తం 279 మంది మరణించారు. ఇప్పటికీ మరణించిన వారి ఆచూకీని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 204 మంది మృతదేహాలను…

Air India Plane Crash: ఫ్లైట్ క్రాష్ ఘటనలో మొత్తం 202 మృతదేహాల గుర్తింపు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్‌ 12న జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash) ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ ఘోర దుర్ఘటనలో మొత్తం 279 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగి వారం…

Air India Plane Crash: విమాన ప్రమాదం.. 125 మృతదేహాల డీఎన్‌ఏ గుర్తింపు  

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన(Air India Plane Crash) ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది శరీరాలను గుర్తించడం ప్రస్తుతం ఫోరెన్సిక్ వైద్యులకు కత్తిమీద సాముగా మారింది. ప్రమాదంలో మృతదేహాలు తీవ్రమైన కాలిపోయే స్థితిలో ఉండటంతో కణజాలం (Tissue) ద్వారా DNA పరీక్షలు…

Plane Crash: విమాన ప్రమాదం.. 274కి చేరిన మృతుల సంఖ్య

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా కూలిన ఘటన(Air India crash incident)లో మృతుల సంఖ్య 274కి చేరింది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో ఉన్న 241 మంది ప్రయాణికులు(Passengers), సిబ్బంది మరణించగా.. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని మెడికోలు(Medicos) 24 మంది మరణించారు.…

దేశంలో వరుస ప్రమాదాలు.. ఇండియాకు అచ్చిరాని 2025!

దేశంలో వరుస ప్రమాదాలు(Accidents) ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ 2025లోనే దాదాపు పదికిపైగా ఘటనలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా విమాన ప్రమాదం మొదలు.. పహల్గామ్ దాడి, తొక్కిసలాట ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. జనవరిలో మహాకుంభమేళ(Maha Kumbh 2025)లో…

Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో 265 మంది మృతి.. స్పందించిన అమెరికా 

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన(Air India plane crash)ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ‘భారత్(India) చాలా పెద్ద, బలమైన దేశం. ఈ పరిస్థితిని వాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. అయితే మా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణమే…