INDIA : పాకిస్థాన్‌ యూట్యూబ్‌ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడి ఘటన (Pahalgam Attack)కు ప్రతీకారంగా ఆ దేశంతో ఉన్న సంబంధాలను భారత్ పూర్తిగా తెంపేసుకుంటోంది. ఇప్పటికే భారత్ లో ఉన్న ఆ దేశ పౌరులందర్నీ తమ స్వస్థలాలకు పంపిస్తోంది. మరోవైపు సింధు జలాల ఒప్పందం రద్దు, వాఘా-అటారీ సరిహద్దు…