భరతమాత సహనం వీడింది.. ఇక పాకిస్థాన్ కు చుక్కలే

జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్‌ మిలిటరీ చర్యలు తీసుకుంటుందని భావించిన పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని మోహరించింది. కానీ ఎప్పటిలా భారత్ ఈ దాడిని దాడితో తిప్పకొట్టలేదు. ఈసారి వాళ్లు ఊహించని షాక్ ఇచ్చింది. అదే…