ఇక సెలవు.. ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్​ అంత్యక్రియలు

Mana Enadu :  అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆయన పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు (Final Rites) జరిగాయి .…

శనివారం అధికార లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు

Mana Enadu : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఇక లేరు. గురువారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ను దిల్లీ ఎయిమ్స్ లో చేర్పించగా కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. రాత్రి 9.51 సమయంలో…