రాణాను నిర్దోషిగా ప్రకటించడం భారత్​ను అవమానించడమే : ప్రధాని మోదీ

ముంబయి 26/11 ఉగ్రదాడి కేసులో (Mumbai 26/11) సూత్రధారి తహవూర్‌ హుస్సేన్‌ రాణాను ఎట్టకేలకు భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం అతడు ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. అయితే రాణాను బిర్యానీ పెట్టి మేపొద్దని.. ప్రత్యేక సౌకర్యాలు కల్పించొద్దని.. వీలైనంత త్వరగా ఉరి…