గాజా సమస్య.. ద్విదేశ పరిష్కారానికి భారత్ మద్దతు : జైశంకర్
Mana Enadu : పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే గాజా సమస్యపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. గాజా సమస్య(Gaza War)పై ‘ద్విదేశ’ పరిష్కారానికి భారత్…
రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) ఏర్పాటు చేశారు. ఉదయం…