Reactor Explosion: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

Mana Enadu: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా…