కాంగ్రెస్ నేత డీఎస్ ఆరోగ్యం విష‌మం

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ. శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతోపాటు పలు…

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా గంజాయిని లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయలు విలువైన గంజాయిని లంగర్ హౌస్ పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురు గంజాయి సప్లయర్లు అరెస్ట్, కోటి రూపాయల గంజాయిని సీజ్ చేశారు. హైదరాబాద్‌లో భారీగా గంజాయిని లంగర్…

Tirumala Leopards: తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత

Tirumala Leopards: తిరుమల నడక దారిలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. గత వారం మెట్ల మార్గంలో వెళుతున్న చిన్నారిని చిరుత చంపేయడంతో దానిని పట్టుకోవడం కోసం బోన్లను ఏర్పాటు చేశారు. తిరుమలలో నడక మార్గంలో ఏర్పాటు చేసిన…

Secunderabad TO Vijayawada : సికింద్రాబాద్ నుండి విజయవాడకు. మరింత వేగంగా.

పెరగనున్న రైళ్లు, తగ్గనున్న జర్నీ టైం ముద్ఖేడ్‌-డోన్‌ డబ్లింగ్‌కు కూడా ఓకే గుజరాత్‌, మహారాష్ట్రకు దక్షిణ భారతం మరింత చేరువ రూ.32,500 కోట్లతో తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు రైల్వే ప్రాజెక్టులు గుంటూరు-బీబీనగర్‌ మధ్య ఉన్న రైలుమార్గం డబ్లింగ్‌ పనుల(Doubling works)కు కేంద్ర…

LPG Cylinder Prices: కేవలం రూ.240కే గ్యాస్ సిలిండర్ కొనొచ్చు ఇలా.

Gas Cylinder Price | మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల గ్యాస్ (Gas) సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. 2 కేజీల దగ్గరి నుంచి 19 కేజీల వరకు సిలిండర్లు (LPG Cylinder) ప్రస్తుతం…

 ఆ స్కీమ్ మళ్లీ తెచ్చిన ఎస్‌బీఐ.. రూ.1 లక్ష పెడితే ఎంతొస్తుంది? మీరే తెలుసుకోండి!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తమ కస్టమర్లకు తాజాగా శుభవార్త అందించింది. గతంలో విజయవంతమైన డిపాజిట్ స్కీమ్‌ను మళ్లీ పొడిగించింది. అయితే, ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో గనక మీరు 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ…

Vande Bharat Express: విశాఖ- సికింద్రాబాద్‌ వందే భారత్‌ రద్దు – ప్రత్యామ్నాయంగా మరో రైలు సర్వీస్

హైదరాబాద్: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్ రద్దు చేశారు అధికారులు. వాస్తవానికి నేటి (ఆగస్టు 17) ఉదయం 5 గంటల 45 నిమిషాలకు వందే భారత్ విశాఖ నుంచి బయలుదేరాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో రద్దు…