మాజీ మంత్రి కేటీఆర్​పై ఏసీబీ కేసు!

Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పై ఏసీబీ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించనుంది. అసలు కేటీఆర్ పై కేసు ఏంటి..?…

విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Mana Enadu : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.  రాష్ట్రంలో ఇంటర్​ పరీక్షలకు​ షెడ్యూల్ (Intermediate Exams)​ ఖరారైంది. 2025 మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22…

తెలంగాణ బీజేపీకి కొత్త సారథి.. సంక్రాంతికి వస్తున్నాడు?

Mana Enadu : దక్షిణ భారతంలో పుంజుకుంటున్న బీజేపీ తెలంగాణలో పాగా వేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) మునుపటి కంటే ఎక్కువ సీట్లు, ఓటు బ్యాంకు సాధించిన కమలదళం…

మోహన్‌బాబును అరెస్టు చేస్తాం : రాచకొండ సీపీ

Mana Enadu : సినీ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) అరెస్టు విషయంపై రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన అరెస్టులో ఎలాంటి ఆలస్యం లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని…

గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే

Mana Enadu : కొత్త రేషన్ కార్డుల (Ration Cards) జారీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)…

బర్త్, డెత్, మ్యారేజ్.. ఇక నుంచి అన్ని సర్టిఫికెట్లు ఆన్​లైన్​లోనే

Mana Enadu : మీకు బర్త్ (Birth Certificate), డెత్, మ్యారేజ్, ఇంటి నిర్మాణ అనుమతులు, లే అవుట్ అనుమతులు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi Scheme).. ఇలా ఎలాంటి సర్టిఫికెట్లు అయినా ఇక నుంచి ఆన్ లైన్…

వామ్మో చలిపులి.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Mana Enadu : ‘అయ్య బాబోయ్ చలి.. దుప్పట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే వణుకు పుడుతోంది. ఒంటిపై నీటి చుక్క పడుతుందేమోనని వణికిపోతున్నారు జనం.’ తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజాకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 10 దాటినా చలి తగ్గడం…

Good News: భూమి లేని పేదలకు త్వరలోనే సర్కారు నిర్ణయం

నిరుపేద కుటుంభాలకు డిసెంబర్ 28వ తేదీ నుంచి ఏడాదిగా రూ.12వేలు అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ప్రతి పక్ష పార్టీలు వాస్తవాలను…

ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రూప్‌ 2 పరీక్షలు

Mana Enadu : రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 2 పరీక్షలు (Group 2 Exams) కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలైంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనుంది.  తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల…

అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు.. అసలేమైందంటే

సీఎం రేవంత్ రెడ్డి,(CM Revanth Reddy) గౌతమ్ అదానీ (Gautam Adani) ఫొటోలతో కూడి ఉన్న టీ షర్టులు వేసుకుని అసెంబ్లీలోకి వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు ఎదుటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే నిరసన తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్…