‘ఆయన జర్మనీ పౌరుడే’.. చెన్నమనేనికి హైకోర్టు షాక్
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు తెలంగాణ హైకోర్టులో (Telangana Hihg Court) చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. చెన్నమనేని రమేశ్ (hennamaneni Ramesh) జర్మనీ పౌరుడేనని…
Telangana Talli Statue: నేడే తెలంగాణ తల్లి నూతన విగ్రహావిష్కరణ
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని(Statue of Telangana Mother) నేడు CM రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సెక్రటేరియట్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ రోజు సాయంత్రం…
Telangana Assembly: నేటి నుంచి అసెంబ్లీ వింటర్ సెషన్స్.. కేసీఆర్ వస్తారా?
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(Telangana Assembly Winter Sessions) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ(Legislature), శాసన మండలి(Legislative Council) సమావేశాలు మొదలవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ జిష్ణుదేవ్(Governor Jishnudev)…
Sridhar Babu : మహిళలకు ‘తులం బంగారం’.. మంత్రి ఏమన్నారంటే?
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. ఇప్పటికే సీఎం రేవంత్(CM Revanth) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా తమ ఏడాది విజయవంత పాలనపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) స్పందించారు.…
Telangana Mother Statue: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు.. హైకోర్టులో పిల్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సచివాలయం(Secretariat)లో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం(Telangana mother statue changing)పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సచివాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనెల 9న…
CM Revanth: తెలంగాణలో రేవంత్ మార్క్.. సీఎంగా ఏడాది పాలన పూర్తి
తెలంగాణ(Telangana)లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) పాలనకు నేటితో ఏడాది పూర్తయింది. 2023 DEC 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా.. డిసెంబర్ 7వ తేదీన హైదరాబాద్ వేదికగా రేవంత్ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం(Oath Taking)…
Internet: రూ. 300లకే ఇంటర్నెట్ సౌకర్యం
ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈనెల 8న రూ.300 కే ఇంటర్నెట్ సేవలను అందించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద గ్రామాల్లోని ప్రజలకు అత్యాధునిక…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు బీఆర్ఎస్ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (mahesh kumar goud) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. త్వరలోనే వారు కాంగ్రెస్ పార్టీలో…