ఆధార్​ అనుసంధానం చేస్తేనే…ఉచిత కరెంటు పథకానికి అర్హులు

మన ఈనాడు: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం గృహజ్యోతి పథకం అమలు చేసేందుకు సిద్దం అయింది. దీంట్లో భాగంగా 200యూనిట్లు లోపు కరెంటు వినియోగించేవారికి ఉచిత విద్యుత్తు సరాఫరా చేయబోతున్నట్లు అధికారికంగా సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పథకాలు…