ఆ 8 మంది MLCల పదవీకాలం పూర్తి.. నేడు మండలిలో సన్మానం

తెలంగాణ(Telangana)లో పలువురు (MLC)ల పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ మేరకు BRS ఎమ్మెల్సీలు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గే మల్లేశంతోపాటు కాంగ్రెస్‌(Congress) ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉన్నారు. వీరితోపాటు MIM సభ్యుడు మీర్జారియాజ్‌ ఉల్‌హసన్‌ అఫెండీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher…