AP Government: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఏకంగా రూ.25 లక్షల వరకు ఫ్రీ!

మన ఈనాడు: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు గుడ్ న్యూస్. ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 25 లక్షల వరకు చికిత్స ఉచితంగా చేయనున్నారు. డిసెంబర్ 18వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి జనవరిలోగా…