Janahita Padayatra: పార్టీ బలోపేతమే లక్ష్యంగానేటి ప్రజల్లోకి టీకాంగ్రెస్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో టీకాంగ్రెస్ జనహిత పాదయాత్ర (Janahita Padayatra) యాత్ర నిర్వహించనుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) సైతం ఈ యాత్రం పాల్గొంటారు. ఈ…