Visakhapatnam: ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: ప్రధాని మోదీ

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌(AP)లో పర్యటించారు. ఈ క్రమంలో బుధవారం (జనవరి 8) విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను PM ప్రారంభించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌(Visakha…