మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

మన ఈనాడు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని లారీ కారును ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణలొదిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో మిర్యాలగూడ…