గ్రౌండ్​లోనే ప్రాణాలు విడిచిన క్రికెటర్​

ఓ క్రికెటర్​ మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని పుణే వేదికగా జరిగిన ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో ఓ ప్లేయర్​ గ్రౌండ్​లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఆల్​రౌండర్​ అయిన 35 ఏళ్ల ఇమ్రాన్​ పటేల్​ (Imran Patel) ఓపెనర్​గా క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే ఎడమవైపు…