Bengaluru Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీపై కేసు నమోదు

ఆర్సీబీ విజయోత్సవాల సంబర్భం బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో (Bengaluru stampede) 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఘటనపై ఆర్సీబీతోపాటు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌(కేఎస్‌సీఏ) సహా తొక్కిసలాటతో సంబంధం…