దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్​ న్యూస్​..హైదరాబాద్​లో మరో రైల్వే టెర్మినల్​ అందుబాటులోకి

 మన ఈనాడు:రైలు ప్రయాణికుల‌కు దక్షిణ మద్య రైల్వే గుడ్​ న్యూస్​ ప్రకటించింది. హైదరాబాద్​ కేంద్రంగా మ‌రో కొత్త రైల్వే టెర్మిన‌ల్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఈ స్టేషన్ నుంచి సుమారుగా 25 రైళ్లు ప్రయాణించ‌నున్నాయి. మార్చి 2024 మొద‌టి వారం…