‘ఫొటోలు దిగి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు’

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (గురువారం) ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మండిపడ్డారు. గాంధీ కుటుంబంతో తనకు…