దావోస్‌లో తెలంగాణ పెవిలియన్.. ఒకే రోజు రాష్ట్రానికి రూ.56,300 కోట్లు

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అండ్ టీమ్ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తోంది. ఇప్పటికే రూ.62వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇక బుధవారం రోజున రికార్డు…

దావోస్ పర్యటనలో.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సీఎం రేవంత్ కామెంట్స్

గతేడాది డిసెంబరు 4వ తేదీన ‘పుష్ప-2 (Pushpa 2)’ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టయి…