ఉచిత విద్యుత్​ పథకానికి..మరో వారం రోజులే గడవు..

మన ఈనాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యత్తు (గృహజ్యోతి) పథకంలో భాగంగా విద్యత్తుశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉచిత పథకానికి వివరాలు అందించేందుకు మరో వారం రోజులు గడవు మాత్రమే మిగిలింది. 200యూనిట్ల లోపు వినియోగించే వారికి ఈ పథకం…